Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క కార్మికుడికి కరోనా.. 533 మందికి అంటించాడు.. ఎక్కడో తెలుసా?

Webdunia
సోమవారం, 11 మే 2020 (14:08 IST)
కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అంతే సంగతులు అనేందుకు ఈ ఘటనే నిదర్శనం. తాజాగా ఘనాలోని అట్లాంటిక్ సముద్రతీర నగరమైన తేమాలోని ఒక చేపల ప్రాసెసింగ్ కర్మాగారంలో పనిచేసే కార్మికుడి నుంచి ఏకంగా 533 మంది ఇతర కార్మికులకు కరోనా వైరస్ సోకింది. 
 
ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశాధ్యక్షుడు నానా అకుఫో అడో తెలిపారు. ఆ ఒక్కడి నుంచి ఇన్ని వందల మందికి కరోనా ఎలా సోకిందనేది మాత్రం అంతు చిక్కడం లేదని అధికారులు వాపోతున్నారు.
 
ఘనా దేశంలో ఇప్పటివరకు నమోదు అయిన కేసుల్లో ఈ ఘటన కేసులు ఏకంగా 11.3శాతం ఉండడం గమనార్హం. అలాగే.. దేశంలో ఇప్పటివరకు 160,501 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఘనా అధ్యక్షుడు తెలిపారు. ఇక ఇప్పటివరకు కరోనా బారి నుంచి 22మంది మరణించగా.. 492 మంది కోలుకున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments