Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క కార్మికుడికి కరోనా.. 533 మందికి అంటించాడు.. ఎక్కడో తెలుసా?

Webdunia
సోమవారం, 11 మే 2020 (14:08 IST)
కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అంతే సంగతులు అనేందుకు ఈ ఘటనే నిదర్శనం. తాజాగా ఘనాలోని అట్లాంటిక్ సముద్రతీర నగరమైన తేమాలోని ఒక చేపల ప్రాసెసింగ్ కర్మాగారంలో పనిచేసే కార్మికుడి నుంచి ఏకంగా 533 మంది ఇతర కార్మికులకు కరోనా వైరస్ సోకింది. 
 
ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశాధ్యక్షుడు నానా అకుఫో అడో తెలిపారు. ఆ ఒక్కడి నుంచి ఇన్ని వందల మందికి కరోనా ఎలా సోకిందనేది మాత్రం అంతు చిక్కడం లేదని అధికారులు వాపోతున్నారు.
 
ఘనా దేశంలో ఇప్పటివరకు నమోదు అయిన కేసుల్లో ఈ ఘటన కేసులు ఏకంగా 11.3శాతం ఉండడం గమనార్హం. అలాగే.. దేశంలో ఇప్పటివరకు 160,501 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఘనా అధ్యక్షుడు తెలిపారు. ఇక ఇప్పటివరకు కరోనా బారి నుంచి 22మంది మరణించగా.. 492 మంది కోలుకున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments